శనివారం, ఆగస్టు 17, 2013

సీమ పై విషం కక్కిన మేధావి

నికర జలాల కేటాయింపు పొందిన సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాలను గురించి వీరి బాధ చూడండి. అంతేనా పనిలో పనిగా ప్రభుత్వాన్నీ తిట్టి పోశారు – విద్యుత్తు గురించి. వారికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోకుండా దానికే ఫిక్సయిపోయి – మిగులు జలాలు లేదా వరద జలాల మీద ఆధారపడ్డ సీమ వాసులు దౌర్జన్యం, దోపిడీ చేశారు అంటారు. 
ఇదీ మేధావి గారి డొల్ల వాదన. ఇదంతా తెలంగాణా ప్రజల మనస్సులో సీమ వాసులపై విషం నింపటం ....