1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి
ఆధ్వర్యంలో కృష్ణా- పెన్నార్ ప్రాజెక్ట్ రూపొందింది. కేంద్ర ప్రణాళిక
సంఘం అనుమతి కూడా వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 12 లక్షల
ఎకరాలకు సాగు నీరు అందేది.
సీమవాసులకు చుక్క నీరు అందని విధంగా 1954లో రాయలసీమకు దిగువ భాగాన
‘నాగార్జునసాగర్’గా నిర్మించారు. 23 లక్షల ఎకరాలకు సాగునీరు తెలంగాణ,
కోస్తాంధ్ర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. రాయలసీమకు మొండిచెయ్యి ....