బుధవారం, సెప్టెంబర్ 11, 2013

చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ

"రాష్ట్రం విభజించినా సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉంటాయి కనుక 'ఇచ్చిపుచ్చుకోవడం' అక్కడే జరగాలి." అని తీర్మానించడం రావు గారికే చెల్లింది. సీమ వాసులు ఎలా ఉండాలనేది వీరే నిర్ణయిస్తారు. ఇది చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ.