గురువారం, డిసెంబర్ 20, 2007

పోతన జన్మస్థలం

కడపజిల్లా సాంస్క­తికోత్సవాలు (డిసెంబరు 20- 23) నిర్వహిస్తున్న సందర్భంగా పోతన జన్మస్థలం, ప్రాంతానికి సంబంధించి చర్చకు తెరలేపుతూ కడప జిల్లా,ఒంటిమిట్ట వాడని కొత్త వాదాన్ని తోడుతున్నారు. ఇరవైశతాబ్దం తొలి దశాబ్దంలోనే కందుకూరి వీరేశ లింగం పంతులు మహాకవి పోతన వరంగల్‌జిల్లా, బమ్మెర గ్రామానికి చెందినవాడని నిర్థారించి కవుల చరి త్ర రచించారు...........

- ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆధ్యాపకులు

ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి?

మరిన్ని అభిప్రాయాలను ఇక్కడ చదవండి.

www.kadapa.info/pothana.html